సంబరాల్లో అభిమానులు,కార్యకర్తలు
మేడ్చల్ ముచ్చట్లు; ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు మేడ్చల్ పట్టణములో చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నాయకులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




