
ఇచ్చిన మాట ప్రకారం 19 వేల కోట్ల తో ప్రతి రైతు కు లక్ష వరకు రుణాలు మాఫీ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ ను శాసనసభలోని సీఎం కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసిన కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.


